kntv
kntv

శ్రీకాకుళం నుంచి వలస వచ్చిన గిరిజనుల బాధలు.

32 minutes ago

శ్రీకాకుళం వలస గిరిజనుల బాధలు. 2 దశాబ్దాలు గా విజయవాడ రూరల్ వుంటూ కనీస పౌర సౌకర్యలు కూడనోచుకోని పరిస్థితులలో వున్నా గిరిజనులు. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు లేని దయనీయ పరిస్థితి. ప్రభుత్వం వీరిని ఆదుకోవాలి.

Click here to Read More
Previous Article
భారత మేటి లెఫ్ట్‌ఆర్మ్ స్పిన్నర్ల జాబితాలో మానవ్ సుతార్
Next Article
హాకీ ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ 5-3 విజయం.

Related Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment