kntv
kntv

బోటు ప్రమాద బాధితులను పరామర్శించిన జగన్

16 hours ago

బోటు ప్రమాద ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆరా తీశారు. ప్రమాద వివరాలు, ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. సురక్షితంగా బయటపడ్డ చిన్నాను పరామర్శించి ధైర్యం చెప్పారు. అలాగే గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించి వారికి భరోసా కల్పించారు.

Click here to Read More
Previous Article
మళ్లీ మంటల్లో యెమెన్.. సౌదీని లక్ష్యంగా చేసుకున్న హౌతీలు
Next Article
మూడో భాషకు బోర్డు పరీక్ష ఉండదా?. సీబీఎస్‌ఈ క్లారిటీ

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment