kntv
kntv

గోడగూచి కథ.. బాలిక భక్తికి ప్రత్యక్షమైన పరమశివుడు

1 hour ago

శివభక్తుడైన శివదేవుడు ప్రతిరోజూ శివుడికి పాలు నివేదించేవాడు. ఒకసారి ఊరికి వెళ్లాల్సి రావడంతో ఆ బాధ్యతను తన చిన్న కుమార్తెకు అప్పగించాడు. బాలిక అమాయక భక్తికి పరమశివుడు ప్రత్యక్షమై పాలను స్వీకరించాడు. తండ్రి నమ్మకపోవడంతో చివరికి శివుడు ఆమెను తనలో ఐక్యం చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆ బాలిక "గోడగూచి"గా ప్రసిద్ధి చెందింది.

Click here to Read More
Previous Article
క్రాంతి గౌడ్ చారిత్రక ఘనత.. లార్డ్స్ ఆనర్స్ బోర్డులో చోటు
Next Article
జొన్న రొట్టెలతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు

Related భక్తిశిఖరం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment