kntv
kntv

భదర్సా పేరు 'భారత్‌పూర్-భారత్‌కుండ్': యోగి

1 month ago

అయోధ్యలో జరిగిన కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక ప్రకటన చేశారు. భదర్సా ప్రాంతాన్ని ఇకపై 'భారత్‌పూర్-భారత్‌కుండ్' పేరుతో పిలుస్తామని వెల్లడించారు. భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.