kntv
kntv

కొత్త NTR భరోసా పెన్షన్ లకు దరఖాస్తు చేసుకోండి MLA కాగిత

47 minutes ago

ఏపీ ప్రభుత్వం కొత్త NTR భరోసా పెన్షన్ లకు దరఖాస్తులు స్వికరిస్తుంది అని, అర్హులైన వృద్ధులు , దివ్యాంగులు , వితంతు అక్కా, చెల్లెమ్మలు దరఖాస్తులు నేటి నుండి ఈ నేల 16 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి అని పెడన నియోజకవర్గం శాసన సభ్యులు కాగిత కృష్ణా ప్రసాద్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం అని అన్నారు....

Click here to Read More
Previous Article
ఏపీ లొ పెరిగిన జిల్లా పరిషత్, మండల పరిషత్.

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment