kntv
kntv

అసురక్షిత పీజీల్లో ఎవరినీ ఉండనివ్వం: సీఎం రేఖా గుప్తా

47 minutes ago

ఢిల్లీలోని సత్య నికేతన్‌ భవన కూలిన ఘటనపై సీఎం రేఖా గుప్తా కీలక ప్రకటన చేశారు. పీజీలు, నర్సింగ్‌ హోంలు, పాఠశాలలు వంటి భవనాలకు తప్పనిసరిగా నిర్మాణ భద్రతా తనిఖీలు, సర్టిఫికెట్లు ఉండేలా విధానం రూపొందిస్తున్నట్లు తెలి పారు. నిర్లక్ష్య అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Click here to Read More
Previous Article
క్యాన్సర్‌ను పసిగట్టే కుక్కలు- పరిశోధనల్లో కీలక విషయాలు
Next Article
కాలం ఎవ్వరినీ వదిలిపెట్టదు.. అసలు ఆట ఇప్పుడే-హరీశ్‌రావు

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment