kntv
kntv

🇮🇳మండలంలో ఘనంగా 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు 🇮🇳

1 hour ago

టి సుండుపల్లి మండలంలో దిగువ గుల్లా వాండ్లపల్లి నందు MPUP స్కూలు నందు ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల చేత ఉపాధ్యాయులు రోడ్డు ర్యాలీ నిర్వహించి స్వతంత్ర సమరయోధులకు ఘనంగా జోహార్లు అర్పించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు లతీఫ్ అహ్మద్, శ్రీధర్ రెడ్డి, పార్వతి, రేణుక, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

Click here to Read More
Previous Article
మాతా శిశు సంరక్షణకు ‘తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్’
Next Article
రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా స్టేట్ రిసెప్షన్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment