kntv
kntv

ముస్తఫా ను కలిసిన అమరావతి ముస్లిం మైనార్టీ నాయకులు

1 hour ago

ఇటీవల అరెస్టు అయ్యి జైలు నుంచి విడుదలైన గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా ను అమరావతి కి చెందిన వైసిపి ముస్లిం మైనార్టీ నాయకులు మంగళవారం గుంటూరు లో కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్తఫా ను కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తుందని అన్నారు. ముస్తఫా ను కలిసిన వారిలో రఫీ, అల్లాభక్షు, షారుక్, సుభాని, మమ్ముశా లు ఉన్నారు.