kntv
kntv

రాహుల్‌పై ఎఫ్‌ఐఆర్‌.. బీజేపీపై చన్నీ తీవ్ర విమర్శలు

1 hour ago

 

 

 

పంజాబ్: హల్ద్వానీ శుద్ధి వివాదంపై రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదును కాంగ్రెస్ నేత చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఖండించారు. ఖర్గే ర్యాలీ అనంతరం బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు వేదికను ‘శుద్ధి’ చేశారని ఆరోపించారు. దళితులు, ఆదివాసీలపై మనువాద ధోరణిని ప్రశ్నిస్తూ ఎఫ్‌ఐఆర్‌ను ఉపసంహరించుకోవా లని డిమాండ్ చేశారు.

Click here to Read More
Previous Article
గ్రేటర్ నోయిడాలో WSU క్యాంపస్.. ఫిబ్రవరిలో తరగతులు!

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment