kntv
kntv

*పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కదిరి ఎమ్మెల్యే*

32 minutes ago

కదిరి ప్రాంతానికి కృష్ణా జలాలు తీసుకురావడం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం ఎమ్మెల్యే కందికుంట...

గొడ్డలి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మోసగించే అసత్య ఆరోపాలను మానుకోవాలి రానున్న రోజుల్లో గొడ్డలిపార్టీకి ప్రజలు తగిన గుణపాఠం నేర్పుతారని కదిరి పట్టణంలో ఉద్దేశించి మాట్లాడిన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్.