kntv
kntv

శిశు విద్య మందిర్ పాఠశాలలో విద్యార్థులకు నేత్ర పరీక్షలు

1 hour ago

అమరావతి: శ్రీ సరస్వతీ శిశువిద్యామందిర్ లో విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో డాక్టర్ సుబ్బారావు 150 మంది విద్యార్థులకు నేత్ర పరీక్షలు నిర్వహించారు.ఆయన మాట్లాడుతూ దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా కళ్ళజోళ్ళు అందిస్తుందని అన్నారు. హెచ్ఎం కోలా వెంకటేశ్వరరావు, వైద్య సిబ్బంది లక్ష్మీమనోహర్,శిరీష,ఆశా లు పాల్గొన్నారు.

Click here to Read More
Previous Article
కాపు కార్పొరేషన్ నిధులు విడుదల చేయాలి జేఏసీ దాసరి రాము
Next Article
ఉనికి కోసమే వై.కా.పా అధర్మ పోరాటం BJP గాలి హరిప్రసాద్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment