kntv
kntv

తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమన్వయంతో విద్య బలోపేతం:

3 hours ago

తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల సమన్వయంతో విద్యా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ అన్నారు. శుక్రవార మెగా పీటీఎం కార్యక్రమంలో భాగంగా పి.ఆర్. జూనియర్ కళాశాల, వృత్తి విద్యా కళాశాల, శాలిపేట బాలికల మున్సిపల్ పాఠశాలలో విద్యార్థులు, తల్లిదండ్రులతో ఆత్మీయంగా సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.