kntv
kntv

రైల్వే ప్రాజెక్ట్ భూ నిర్వాసిత రైతులతో సమావేశం....

1 hour ago

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో ప్రతిపాదిత రైల్వే ప్రాజెక్టుకు సంబంధించిన భూ సేకరణ అంశంపై తహసీల్దార్ నరసింహారావు రైల్వే భూ నిర్వాసిత రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భూములు కోల్పోతున్న రైతులు తమ సందేహాలు, సమస్యలు, డిమాండ్లను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

Click here to Read More
Previous Article
రాష్ట్రపతి ADCగా తొలి మహిళా ఆర్మీ అధికారి నవ్య షెకావత్
Next Article
విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment