kntv
kntv

మాజీ ఉపసర్పంచ్ రాజారావును పరామర్శించిన నేతలు

1 hour ago

మచిలీపట్నం నియోజకవర్గ పరిశీలకుడు జెట్టి గురునాథరావు, వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి శ్రీనివాసపురంలో అనారోగ్యంతో ఉన్న మాజీ ఉపసర్పంచ్ ప్రత్తిపాటి రాజారావు, తగరం శ్రీనును పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.