kntv
kntv

‘అరణ్యారామం’ భవనానికి భూమి పూజ

10 hours ago

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ‘అరణ్యారామం’ భవన ప్రాంగణానికి భూమి పూజ జరిగింది. రూ.24 కోట్లతో అటవీశాఖ పరిశోధన, శిక్షణ కార్యక్రమాల కోసం ఆధునిక భవనం నిర్మించనున్నారు. కామన్ ఫెసిలిటీ సెంటర్‌గా సేవలందించే ఈ అరణ్యారామం ద్వారా అటవీ శాఖ కార్యకలాపాలు మరింత బలోపేతం కానున్నాయి.