kntv
kntv

‘అరణ్యారామం’ భవనానికి భూమి పూజ

1 month ago

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ‘అరణ్యారామం’ భవన ప్రాంగణానికి భూమి పూజ జరిగింది. రూ.24 కోట్లతో అటవీశాఖ పరిశోధన, శిక్షణ కార్యక్రమాల కోసం ఆధునిక భవనం నిర్మించనున్నారు. కామన్ ఫెసిలిటీ సెంటర్‌గా సేవలందించే ఈ అరణ్యారామం ద్వారా అటవీ శాఖ కార్యకలాపాలు మరింత బలోపేతం కానున్నాయి.

Click here to Read More
Previous Article
శ్రీశైలం ఘాట్ రోడ్డుకు రూ.12,000 కోట్ల కారిడార్!
Next Article
ఓంకారేశ్వర్‌లో సికిల్ సెల్ అవగాహన కార్యక్రమం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment