kntv
kntv

భారత్-అమెరికా సంబంధాలు బలోపేతం: సెర్జియో గోర్

46 minutes ago

అమెరికా-భారత్ దేశాలు సన్నిహితంగా కలిసి పనిచేస్తున్నాయని అమెరికా రాయబారి సెర్జియో గోర్ అన్నారు. ACMA సమావేశంలో మాట్లాడుతూ.. వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ త్వరలో అమెరికాలో జరిగే G20 సమావేశాలకు హాజర వుతారని తెలిపారు. ఇరు దేశాల వాణిజ్య సంబంధాల బలోపేతానికి చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు.

Click here to Read More
Previous Article
ఘనంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు
Next Article
అయోధ్య రామమందిర్ ట్రస్ట్ తొలి CEOగా జితేంద్ర మిశ్రా

Related అంతర్జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment