kntv
kntv

అయోధ్య రామమందిర్ ట్రస్ట్ తొలి CEOగా జితేంద్ర మిశ్రా

1 hour ago

అయోధ్య రామమందిర్ ట్రస్ట్ తొలి పూర్తిస్థాయి CEOగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియమితులయ్యారు. 39 ఏళ్ల సైనిక అనుభవంతో పాటు వెస్టర్న్ ఎయిర్ కమాండ్ చీఫ్‌గా పనిచేశారు. ఆపరేషన్ సిందూర్‌లో కీలక పాత్ర పోషించి న ఆయనకు ఆలయ నిర్వహణ, భద్రత, ఆర్థిక వ్యవహారాలు, భక్తుల సౌకర్యాల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.