kntv
kntv

వైసిపి కార్యాలయంలో వర్ధంతి కార్యక్రమం

46 minutes ago

చెన్నూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వర్ధంతి సందర్భంగా నాయకులు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుమ్మళ్ల మధుసూదన్ రెడ్డి, మిట్ట మాధవ్ రెడ్డి, రెడ్డి శేఖర్ రెడ్డి, ఉమామహేశ్వర రెడ్డి, తుమ్మలూరు రవీంద్ర రెడ్డి, టి.ఎన్. మహేష్ రెడ్డి పాల్గొన్నారు.