kntv
kntv

డబుల్ ఇంజిన్ ప్రభుత్వంపై వైసీపీ విమర్శలు

8 hours ago

డబుల్ ఇంజిన్ కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలు, బాలికలపై దాడులు పెరిగాయని వైసీపీ ఆరోపించింది. ఫేక్ సోషల్ మీడియా కేసులు, శాంతిభద్రతల పరిస్థితి, హింసాత్మక నేరాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని విమర్శలు గుప్పించింది.