kntv
kntv

దొమ్మేటి వెంకటరెడ్డి కాంశ్య విగ్రహం

1 hour ago

కాకినాడ రూరల్ చీడిగ గ్రామంలో శెట్టిబలిజ సామాజిక వర్గం పితామహుడు దొమ్మేటి వెంకటరెడ్డి కాంశ్య విగ్రహాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశేట్టి సుభాష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి అధ్యక్షతన జరిగింది.