kntv
kntv

విశాఖలో జగన్ ప్రెస్‌మీట్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

1 hour ago

  గల్లంతైన మత్స్యకారులను గుర్తించేందుకు ప్రభుత్వం మరింత వేగంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అవసరమైతే కోస్ట్ గార్డ్, నేవీ సహకారంతో అదనపు బృందాలను రంగంలోకి దించాలని కోరారు.

బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని అన్నారు.

Click here to Read More
Previous Article
జానకమ్మను తెలుగు రాష్ట్రాలు ఎందుకు పట్టించుకోడం లేదు ?
Next Article
పుతిన్‌ను మోదీయే అడ్డుకున్నారు: పోలాండ్ డిప్యూటీ ఎఫ్‌ఎం

Related Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment