kntv
kntv

మచిలీపట్నంలో జనసేన పార్టీ నిర్మాణ సారధుల సమాచార సమావేశం

2 hours ago

జనసేన పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు పిడుగు హరిప్రసాద్ నెత్రుత్వంలో 28 మంది సభ్యుల బృందం మంగళవారం ఉదయం నుంచి మచిలీపట్నం ఆర్ కే పంక్షన్ హల్ లో సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బండి రామకృష్ణ, పంచకర్ల సురేష్, జనసేన పార్టీ పార్లమెంట్ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.....