kntv
kntv

తుంగభద్ర నదిలో మునిగి రెండు ఎద్దుల మృతి

2 months ago

ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఎద్దులు కడిగేందుకు తుంగభద్ర నదిలో వెళ్లగా నీటిలో మునిగి రెండు ఎద్దులు మృతి చెందిన సంఘటన కర్నూలు జిల్లా మంత్రాలయంలో చోటు చేసుకుంది. సురేష్ అనే రైతు దాదాపు 4 లక్షల విలువ చేసే ఎద్దులు ఏరువాక పౌర్ణమి సందర్భంగా పారువేటల్లో పాల్గొనేందుకు సిద్దం చేస్తుండగా ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపించారు