kntv
kntv

పర్వతనేని రమేష్ కు డి ఈ ఈ గా పదోన్నతి...

4 hours ago

 నందిగామలో పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE)గా విధులు నిర్వహించిన పర్వతనేని రమేష్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (DEE)గా పదోన్నతి పొందారు.డీఈ ఈ గా పదోన్నతి పొందిన సందర్భంగా పర్వతనేని రమేష్‌ కు పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు.