kntv
kntv

UNSCలో భారత్ కీలక వ్యాఖ్యలు

5 hours ago

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ కీలక వ్యాఖ్యలు చేసింది. పాఠశాలలు, చిన్నారులను లక్ష్యంగా చేసుకుని శిక్షార్హత లేకుండా దాడులు చేసే వారిని తప్పనిసరిగా జవాబుదారీ చేయాలని స్పష్టం చేసింది. యుద్ధాలు, ఘర్షణల సమయంలో పిల్లల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని భారత్ పిలుపునిచ్చింది.