kntv
kntv

డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ.పాల్గొన్న 4 వేల విద్యార్థులు

8 hours ago

గుడివాడలో డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ: ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ‘నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్’ పిలుపులో భాగంగా గుడివాడ పోలీసులు, ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో 1.6 కి.మీ. ర్యాలీ నిర్వహించారు. కళాశాలలకు చెందిన 4,000 మంది విద్యార్థులు పాల్గొని ప్లకార్డులు, నినాదాలతో డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు.!