kntv
kntv

ప్రతిభ చూపిన 15 మంది దివ్యాఁగ క్రీడాకారులకు సన్మానం

1 hour ago

పారా ఒలింపిక్స్ లో ప్రతిభ కనపరచిన, మెగా డిఎస్సి లో ఉద్యోగాలు సాధించిన 15 మంది దివ్యాఁగ క్రీడాకారులను సన్నానించిన పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్  గోనుగుంట్ల. కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథిగా కృష్ణా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.