kntv
kntv

డైమండ్ లీగ్ ఫైనల్స్‌కు నీరజ్ చోప్రా అర్హత

48 minutes ago

భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా డైమండ్ లీగ్ ఫైనల్స్‌కు అర్హత సాధించారు. దీంతో పాటు వరల్డ్ అథ్లెటిక్స్ అల్టిమేట్ ఛాంపియన్‌షిప్స్‌లోనూ పాల్గొనే అవకాశం దక్కింది. ఈ విజయంతో భారత క్రీడాభిమానుల్లో ఆనందం నెలకొంది.

Click here to Read More
Previous Article
చిన్నారులతో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ రాఖీ వేడుకలు
Next Article
అన్నాచెల్లెల అనుబంధానికి ప్రతీకగా రాఖీ కట్టిన ఆడపడుచులు

Related క్రీడలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment