kntv
kntv

ట్రిశూలిలో మళ్లీ వరద ముప్పు.. ప్రాంతం ఖాళీ

1 hour ago

ఫ్లాష్‌ ఫ్లడ్‌తో ప్రభావితమైన నేపాల్‌లోని ట్రిశూలి ప్రాంతంలో మరోసారి వరద ముప్పు నెలకొంది. దీంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రహదారి నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలిపివేసి, JCB యంత్రాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.