kntv
kntv

సిదిరి అప్పలరాజు కుటుంబాన్ని పరామర్శించిన జగన్

1 hour ago

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబాన్ని కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన జగన్, వారికి తన మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. పలువురు పార్టీ నేతలు కూడా ఆయన వెంట ఉన్నారు.