kntv
kntv

తిరుమలలో 32 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం

35 minutes ago

పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ తిరుమలలో 32 ఎలక్ట్రిక్ బస్సులను సీఎం చంద్రబాబు నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన ఎలక్ట్రిక్ బస్సులో ప్రయాణించారు. రిలయన్స్ సంస్థ 25, భారత్ బయోటెక్ 7 బస్సులను టీటీడీకి విరాళంగా అందించాయి.

Click here to Read More
Previous Article
బుల్లెట్ రైలు ట్రయల్ రన్‌పై కేంద్రం కీలక అప్‌డేట్
Next Article
జ్ఞాన దంతాలు ఎందుకు వస్తాయి.. ఎప్పుడు తీయాలి?

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment