kntv
kntv

మట్టి వినాయక విగ్రహాలు పంపిణి చేసిన GK సోసైటీ బ్యాంక్

38 minutes ago

బంటుమిల్లి టౌన్ లోని గోదావరి - కృష్ణా కో - ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ బ్యాంక్ అధికారులు సోమవారం వినాయక చవితి పర్వదినం సందర్బంగా ప్రజలకు ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది సెలం, దూడల గిరీష్, దుర్గా ప్రసాద్, గణేష్, వీర స్వామి, నవిత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు......

Click here to Read More
Previous Article
వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నేతలు

Related భక్తిశిఖరం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment