kntv
kntv

ప్రంబనన్ ఆలయంలో మోదీ–ప్రబోవో ప్రత్యేక పూజలు

1 hour ago

భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో యోగ్యకర్తలోని చారిత్రక ప్రంబనన్ హిందూ ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రార్థనలు చేశారు. భారత–ఇండోనేషియా సాంస్కృతిక బంధాలను మరింత బలోపేతం చేసే ఈ పర్యటనకు విశేష ప్రాధాన్యం సంతరించుకుంది.