kntv
kntv

ఎథనాల్ బ్లెండింగ్‌లో భారత్‌కు భారీ విజయం

1 hour ago

 భారత్ ఎథనాల్ మిశ్రమంలో మరో కీలక మైలురాయి సాధించింది. నిర్ణయించిన గడువుకంటే ఐదేళ్ల ముందుగానే 20% ఎథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో చమురు దిగుమతులు తగ్గి రూ.1 లక్ష కోట్లకు పైగా విదేశీ మారక ద్రవ్యం ఆదా కాగా, 1.18 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. అలాగే దేశ ఇంధన భద్రత బలోపేతం కావడంతో పాటు ఎథనాల్ పరిశ్రమకు కూడా ఊతం లభించింది.

 
 
 
 
 
Click here to Read More
Previous Article
ప్రపంచంలోనే 11 రోజులు ఆగకుండా సుదూరంగా ఎగిరే వలస పక్షి..
Next Article
చేతివృత్తులకు గ్లోబల్ మార్కెట్ లక్ష్యంగా పవన్

Related బిజినెస్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment