kntv
kntv

ఇండోనేషియా అత్యున్నత పురస్కారం మోదీకి

2 hours ago

ఇండోనేషియా తన అత్యున్నత పౌర పురస్కారం 'బింటాంగ్ ఆదిపుర్ణా ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా'ను భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రదానం చేసింది. విదేశీ దేశం నుంచి ప్రధాని మోదీ అందుకున్న 35వ అంతర్జాతీయ గౌరవం ఇదే. భారత్–ఇండోనేషియా ద్వైపాక్షిక సంబంధాలకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది.