kntv
kntv

40నిమాషాల్లో తప్పిపోయిన బాలుడిని గుర్తించిన పోలీసులు

1 hour ago

కాకినాడలో తప్పిపోయిన ఐదేళ్ల బాలుడు వికేత్ జోయ్‌ను 2 టౌన్ పోలీసులు కేవలం 40 నిమిషాల్లో గుర్తించి తండ్రికి సురక్షితంగా అప్పగించారు. ఇన్‌స్పెక్టర్ ఎం. అప్పలనాయుడు నేతృత్వంలోని బృందం వేగంగా స్పందించగా, జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్, అదనపు ఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్ పోలీసు బృందాన్ని అభినందించారు.




Click here to Read More
Previous Article
మెగా షూటింగ్ స్పాట్‌లో సందీప్ కిషన్ సందడి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment