kntv
kntv

రెండు రోజుల ఏపీ పర్యటనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

2 hours ago

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేటి నుంచి రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. విజయనగరంలోని సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తొలి స్నాతకోత్సవంలో పాల్గొంటారు. రేపు కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అనంతపురం స్నాతకోత్సవానికి హాజరుకానున్నారు.