kntv
kntv

నటుడు రాజేంద్ర ప్రసాద్‌కు పద్మశ్రీ

1 month ago

ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్‌కు కళారంగంలో విశిష్ట సేవలకు గాను పద్మశ్రీ పురస్కారం లభించింది. ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో 240కు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ఆయన తెలుగు సినీ పరిశ్రమకు విశేష సేవలు అందించారు.

Click here to Read More
Previous Article
దుష్ప్రచారాలకు కేరాఫ్‌గా మారిన బీఆర్ఎస్: కాంగ్రెస్
Next Article
రోడ్డు ప్రమాదాలు నివారణకు హెల్మెట్ తప్పనిసరి -

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment