kntv
kntv

మధుమేహం ఉన్నవారు వైట్ రైస్ తినొచ్చా? నిపుణుల సలహా

2 hours ago

మధుమేహం ఉన్నవారు వైట్ రైస్‌ను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని నిపుణులు తెలిపారు. పరిమిత మోతాదులో పప్పులు, ఆకుకూరలు, కూరగాయలతో కలిపి తీసుకుంటే రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుందని చెప్పారు. జామ, బొప్పాయి, కివి వంటి పండ్లు, బాదం, అక్రోట్, పిస్తా వంటి నట్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయని పేర్కొన్నారు. 

Click here to Read More
Previous Article
హనుమంతుడికి సింధూరం ఎందుకు ప్రీతికరం?
Next Article
వాడపల్లి వేంకటేశ్వర అష్టోత్తర పూజ లో పాల్గొన్న భక్తులు

Related లైఫ్ స్టైల్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment