kntv
kntv

మున్సిపాలిటీలో ప్రతి బజారు కూడా శుభ్రంగా ఉండాలి : జూపల్లి

1 hour ago

బజార్లు పరిశుభ్రంగా ఉంటేనే ఊరు అభివృద్ధి చెందుతుంది: జూపల్లి రమేష్ బాబు

అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని బజార్లలో పారిశుద్ధ్య పనులను మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు పరిశీలించారు. పరిశుభ్రమైన బజార్లు ప్రజారోగ్యానికి, పట్టణ అభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. ప్రజలు, వ్యాపారులు పరిశుభ్రతకు సహకరించాలని కోరారు.