kntv
kntv

ఇబ్రహీంపట్నం చెప్పు. సీ.ఐ. A. సుబ్రహ్మణ్యం కి సేవ పతకం.

1 hour ago

స్వతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ బసవ పున్నయ్య స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో ఇబ్రహీంపట్నం సీఐ ఏ. సుబ్రమణ్యం ‘ఉత్తమ సేవా పథకం’ అందుకున్నారు.మంత్రి నారా లోకేష్, సీపీ ఎన్. రాజశేఖర్ సమక్షంలో ఆయనను ఘనంగా సత్కరించారు. విధి నిర్వహణలో నిబద్ధత, శాంతిభద్రతల పరిరక్షణకు ఈ అవార్డు దక్కింది. అధికారులు, ప్రజలు ఆయనకు అభినందనలు తెలిపారు.