kntv
kntv

50 లక్షల కుటుంబాలకు పీఎం సూర్య ఘర్‌ లబ్ధి

1 hour ago

ప్రధాని Narendra Modi చేపట్టిన PM Surya Ghar Muft Bijli Yojana ద్వారా దేశవ్యాప్తంగా 50 లక్షల కుటుంబాలు సౌరశక్తిని వినియోగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం ద్వారా స్వచ్ఛమైన విద్యుత్, విద్యుత్ బిల్లుల భారం తగ్గడం, పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు లభిస్తోందని పేర్కొంది.