kntv
kntv

‘స్వదేశీ’కి ప్రాధాన్యత ఇవ్వాలి: యోగి ఆదిత్యనాథ్

29 minutes ago

లాభాల్లో కొంత భాగం విదేశాలకు వెళ్లి, భారత్‌పై ఉగ్రవాదం, నక్సలిజానికి నిధు లుగా ఉపయోగపడుతోందని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. దేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘స్వదేశీ’కి ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు.