kntv
kntv

మూగ జివాలకు నీటి దాహం తీర్చిన పన్నార్స్ రవి ...

3 hours ago

సత్యసాయి జిల్లా తలుపుల మండలం ఏపిలపల్లి గ్రామంలో మూగ జివాలకు నీటి దాహం తీర్చిన పన్నార్స్ రవి ...

గ్రామంలో ఆవులు, మేకలు,గొర్రెలు ,నెమెళ్ళు ,కోతులు,ఇతరత్ర మూగ జీవుల కొరకు ఎండాకాలం దృష్ట్య వానలు లేక నీరు దొరక్క అలమటించిపోతున్న తరుణంలో నా వంతు భాధ్యతగా భావించి వాటికి నీటి దాహం తీర్చాలనే సంకల్పంతో నీటి తొట్టిని నిర్మించి పూర్తీ చేయడం జరిగింది

Click here to Read More
Previous Article
ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు....
Next Article
🌧️ వర్షాలు కురవాలని మల్లేశ్వర స్వామి దర్శనానికి భక్తులు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment