kntv
kntv

కృష్ణానది ఒడ్డున ఉన్న అమరావతి ప్రజలకు నీటి కష్టాలు

59 minutes ago

కృష్ణానది ఒడ్డున ఉన్న అమరావతి లో గత 25 రోజుల నుంచి తాగునీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అమరావతి మండల వైసీపీ అధ్యక్షులు భవిరిశెట్టి హనుమంతరావు అన్నారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రతి 2 నెలలకు ఒకసారి మోటర్లు రిపేర్ వస్తున్నాయని ప్రజలకు తాగునీరు నిలిపివేయడం జరుగుతుందని అన్నారు అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.

Click here to Read More
Previous Article
చౌడేశ్వరి అమ్మవారికి బోణాలు సమర్పిస్తున్న మహిళలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment