kntv
kntv

30 లక్షలు స్వాహా చేసిన అచ్చంపేట వెలుగు యానిమేటర్

2 hours ago

అచ్చంపేట కు చెందిన సల్మా అనే వెలుగు యానిమేటర్ 30 లక్షల రూపాయలు స్వాహా చేసి గ్రామం విడిచివెళ్లినట్లు డ్వాక్రా గ్రూప్ ల వారు తెలిపారు.డ్వాక్రా గ్రూప్ ల వారు బ్యాంకు రుణాలకు నెలనెలా కట్టవలసిన వడ్డీ సొమ్మును యానిమేటర్ కు ఇస్తే బ్యాంకులో జమ చేయలేదు. ఏపిఎం వెంకటరెడ్డి  సల్మా ఇంటికి వెళ్లి  ఆమె తో లావాదేవీలు జరపొద్దని ఇంటికి నోటీసులు అంటించారు.

Click here to Read More
Previous Article
కృష్ణానది ఒడ్డున ఉన్న అమరావతి ప్రజలకు నీటి కష్టాలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment