kntv
kntv

సమాచార లోపమా.. నిర్లక్ష్యమా?

1 hour ago

గుడివాడలో విద్యుత్ శాఖ–పురపాలక సిబ్బంది మధ్య సమన్వయ లోపంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించి రోజులు గడుస్తున్నా పురపాలక సిబ్బంది వాటిని ఎత్తివేయడం లేదు. పుల్లలపాడు వంతెన రోడ్డుపై రోజులుగా కొమ్మలు పేరుకుపోవడంతో వెంటనే తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

Click here to Read More
Previous Article
పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లోనే ఉన్నా గూడూరు వెంకటేశ్వర్లు
Next Article
జూలై 20 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు.!

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment