kntv
kntv

శ్రీశైలంలో ఘనంగా 80 స్వాతంత్ర వేడుకలు

1 hour ago

80వ స్వాతంత్ర వేడుకలు శ్రీశైల క్షేత్రంలో ఘనంగా జరిగాయి  చైర్మన్ రమేష్ నాయుడు ఈఓ శ్రీనివాసరావు ప్రత్యేక ఆహ్వానితుడు చంద్రమౌళీశ్వరరెడ్డి  పాల్గొన్నారు పరిపాలన భవనం ప్రాంగణంలో జాతీయ పతాకావిష్కరించారు. ఈ కార్యక్రమంలో జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.శివసేవకులు హోంగార్డులు ఎస్పీఎఫ్ ఆలయ సిబ్బంది పాల్గొన్నారు