kntv
kntv

గోదావరి కాలుష్యంలో సగం ఆంధ్రా పేపర్స్‌దే: పవన్

3 hours ago

రాజమహేంద్రవరం గోదావరి కాలుష్యంలో సగం ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌ నుం చే వస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోపించారు. 2016 తర్వాత స్థానిక సంస్థలకు రూ.21.34 కోట్ల పన్ను చెల్లించలేదని తెలిపారు. కాలుష్యంపై సమన్స్ జారీ చేసి నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.