kntv
kntv

మా వి గన్ వర్సెస్ అమరావతి

1 hour ago

వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రాజధానిగా మేము మావిగన్ వైపే ఉంటామని స్పష్టం చేశారు. అమరావతి అంటూ టీడీపీ,మావిగన్ అంటూ మేము వచ్చే ఎన్నికల్లో తలపడతామని,ప్రజల మద్దతు ఎవరికి ఉంటుందో  చూద్దామని ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన అన్నారు.రాజధాని పై జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.